 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
															 
															 
																															దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్ లేదా బహుమతులు ఇవ్వడం చాలా సంస్థల్లో సాధారణం. కానీ, హర్యానాలోని గన్నౌర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో చోటుచేసుకున్న సంఘటన మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు...
 
															 
															 
																															ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా నేషనల్ హైవేలు, పరిశ్రమలు, మరియు ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణమవుతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ...
 
															 
															 
																															తెలంగాణ రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలలకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని 14 నర్సింగ్ కాలేజీలకు వైద్య విద్య సంచాలకుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటిలో కొన్ని కళాశాలలు ప్రభుత్వం అనుమతించిన...
 
															 
															 
																															మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం భారీగా చర్యలు ప్రారంభించింది. వచ్చే సంవత్సరం జరగబోయే మహాజాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం, లైటింగ్ వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం...
 
															 
															 
																															తెలంగాణ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద భరోసా ఇచ్చారు. మొగులయ్యను ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో కలుసుకుని ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు....
 
															 
															 
																															ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి, లంచం వంటి సమస్యలను అరికట్టేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు లంచం అడుగుతున్నారని పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో, ఏపీ అవినీతి నిరోధక శాఖ (ACB) 1064 అనే...
 
															 
															 
																															తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగులు తమ ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ వివరాలను IFMIS పోర్టల్లో అక్టోబర్ 25 లోపు నమోదు చేయాలి. లేనిపక్షంలో ఈ...
 
															 
															 
																															తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించాల్సిన కొత్త ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కొత్త దశలోకి అడుగుపెట్టింది. గతంలో సుజాతనగర్ మండలంలోని గరీబ్పేట ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పరిశీలించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల...
 
															 
															 
																															బెంగళూరులోని ఓ వ్యాపారవేత్త తన జీవితంలో గుర్తుండిపోయే సంఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాత్రి సమయంలో ఇంద్రనగర్లో చిక్కుకున్న వర్ణ్ అగర్వాల్ అనే వ్యాపారవేత్తకు మహిళా ఆటో డ్రైవర్ సహాయం చేసిన ఘటన ఇప్పుడు ఇంటర్నెట్లో...
 
															 
															 
																															బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. అక్టోబర్ 10న జరిగిన ఈ ఘటనను బాధితురాలు ఐదు రోజుల తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పి ఫిర్యాదు చేసింది. నిందితుడు...