గడిచిన కొన్ని రోజులుగా భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, మార్చి 5వ తేదీన అద్భుతమైన రికవరీని సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, యుద్ధం త్వరలోనే ముగియవచ్చన్న ఆశలు మార్కెట్...
గత వారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ యుద్ధ భయాలను పెంచుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు వణికిపోతున్న తరుణంలో, ఈ వివాదాన్ని దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని...
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కూటమి దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్, తన వ్యూహాత్మక ప్రతిఘటనతో అగ్రరాజ్యాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా ఖతార్లో అమెరికాకు అత్యంత కీలకమైన బాలిస్టిక్ మిస్సైల్ రాడార్ వ్యవస్థను...
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన ప్రతీకార పర్వాన్ని మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా అనుకూల దేశాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది,ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య...
పశ్చిమాసియాలో యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఇరాన్ తన సుప్రీం నేత ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గుండెకాయపై దాడికి దిగింది. ఏకంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయాన్నే లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ రివల్యూషనరీ...
ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన పోరు భారత మధ్యతరగతి ప్రజల జీవనశైలిపై భారంగా మారనుంది. రవాణా మార్గాల్లో ఆటంకాలు, ముడి చమురు ధరల పెరుగుదల వెరసి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి....
అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా గత రెండు రోజులుగా ఆకాశాన్నంటిన పసిడి ధరలు, మార్చి 2వ తేదీ మధ్యాహ్నం నాటికి ఒక్కసారిగా దిగివచ్చాయి. ఉదయం భారీగా పెరిగిన ధరలు, మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి తులంపై రూ....
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ చనిపోయినప్పటికీ, భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సంతాపం ప్రకటించలేదు. ప్రతిపక్షాలు దీనిని తప్పుబడుతున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది,2017 నుండి 2024 మధ్య ఖమేనీ...
క్యాతన్పల్లి ఘటనలో అరెస్టయి ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్కు మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయంగా పెను దుమారం రేపిన ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం...
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యను ధ్రువీకరించడంతో పసిడి మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఎగబాకాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే బంగారం ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు...