వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని దక్కించుకునేందుకు జరిగిన భారీ బిడ్డింగ్ యుద్ధంలో నెట్ఫ్లిక్స్ ఓటమిని అంగీకరించింది. ఈ పరిణామంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నట్లయింది. వార్నర్ బ్రదర్స్ స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాల కోసం నెట్ఫ్లిక్స్,...
సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాక్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల...
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఏరివేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రయోగించిన అస్త్రంపై న్యాయస్థానం స్టే విధించింది. వలసదారులను వారికి ఏమాత్రం సంబంధం లేని మూడో దేశాలకు తరలించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.అక్రమ వలసదారులను...
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిపై పాకిస్థాన్ చేస్తున్న విష ప్రచారాన్ని భారత ప్రతినిధి అనుపమ సింగ్ గట్టిగా తిప్పికొట్టారు. పాక్ చేస్తున్న ఆరోపణల చూస్తుంటే ఆ దేశం వాస్తవాలకు దూరంగా ఏదో భ్రమల్లో బతుకుతున్నట్లు కనిపిస్తోందని ఆమె...
ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించింది. ఇతర ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే 444 రోజుల ప్రత్యేక గడువుపై పీఎన్బీ ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది....
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను నిజం చేస్తూ, భారత్-కెనడా మధ్య మంచు కరుగుతోంది. గతంలో జస్టిన్ ట్రూడో హయాంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన తీవ్ర విభేదాలను పక్కనపెట్టి, ప్రస్తుత కెనడా ప్రధాని మార్క్...
ప్రజాస్వామ్య దేవాలయంలో బంధుత్వాల కంటే బాధ్యతలే గొప్పవని మేఘాలయ ముఖ్యమంత్రి దంపతులు చాటిచెప్పారు. మేఘాలయ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, ఆయన సతీమణి, ఎమ్మెల్యే మెహతాబ్ చందీ మధ్య జరిగిన చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా...
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై గెలుపు తప్పనిసరి. ఇలాంటి ఉత్కంఠభరిత పోరును వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్,...
చాందినీ చౌక్ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన పంపారు. దేశ రాజధాని ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని ఆయన కోరారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన మూలాలను...
ధర్మవరంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కష్టకాలంలో వైదొలిగిన వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారు...