దేశంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23న జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. బంగారం...
బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం దాదాపు 18 నెలల తాత్కాలిక పాలన తర్వాత బాధ్యతలు చేపట్టింది. బీఎన్పీ (BNP) అధినేత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే సైన్యంలో కీలక నియామకాలు మరియు...
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణ జరిపిన...
విశాఖపట్నం తర్లువాడ ప్రాంతంలో గూగుల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఉన్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయింది. భూసేకరణ విషయంలో ఇన్నాళ్లూ నిరీక్షించిన ప్రభుత్వం, చివరకు మిగిలిన ఒక్క రైతును కూడా ఒప్పించడంలో విజయం...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ధృవతారగా వెలిగిన ముకుల్ రాయ్ (71) సోమవారం తెల్లవారుజామున కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా జ్ఞాపకశక్తి కోల్పోయే ‘డిమెన్షియా’ వ్యాధితో పోరాడుతున్న ఆయనకు, హఠాత్తుగా గుండెపోటు...
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ప్రోటీస్ బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. 76 పరుగుల...
గోవా బీచ్లలో ఎంజాయ్ చేయాలనుకునే హైదరాబాద్ పర్యాటకులకు కేంద్రం శుభవార్త వినిపించింది. భారత్ మాల పరియోజనలో భాగంగా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్-10 పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గంలో గోవా చేరుకోవడానికి పట్టే 15-18...
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నిరూపిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి పునర్విక కోసం ఊరూవాడ ఏకమైంది. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల గారాల...
విశాఖపట్నం పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే కైలాసగిరిపై వీఎంఆర్డీఏ (VMRDA) ప్రతిష్టాత్మకంగా ‘త్రిశూల్ ప్రాజెక్టు’ను చేపట్టింది. సుమారు రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ త్రిశూలం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.భారీ ఈ త్రిశూలం...
తిరుమల లడ్డూ నాణ్యతపై గతంలో వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత బోర్డు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, కల్తీకి తావులేకుండా విప్లవాత్మక మార్పులు చేపట్టింది. టీటీడీ చేపట్టిన...