భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్ళీ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇటీవల భారత ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ మరియు సెల్స్ ఎగుమతులపై ఏకంగా 126 శాతం దిగుమతి...
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఇండిగో ‘స్ప్లాష్ ఇన్టూ సేవింగ్స్’ (Splash into Savings) సేల్ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాల్లో భారీ తగ్గింపులను...
టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో వెస్టిండీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 107 పరుగుల తేడాతో ఘనవిజయం...
అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ను మృత్యువు నీడలా వెంటాడుతోంది. తాజాగా ఫ్లోరిడాలోని తన నివాసం ‘మార్-ఎ-లాగో’ వద్ద జరిగిన హత్యాయత్నం ఘటనపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనను...
రాజమహేంద్రవరం పరిధిలో కల్తీ పాలు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బొలిశెట్టి సత్యనారాయణ చేసిన ట్వీట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.కేవలం పాలని...
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న పోరు ఇప్పుడు ఇరుగుపొరుగు దేశాల మధ్య ‘ఇంధన యుద్ధం’గా మారింది. ఉక్రెయిన్ భూభాగం మీదుగా వచ్చే రష్యా ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో, స్లొవేకియా ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్కు...
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా #SavePunarvika నినాదమే వినిపిస్తోంది. కర్నూలుకు చెందిన ఈ చిన్నారి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది. పాప ప్రాణాలు నిలవాలంటే రూ.16 కోట్ల విలువైన...
హరియాణా ప్రభుత్వానికి చెందిన ఒక ఖాతాలో సుమారు రూ. 590 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు బ్యాంక్ స్వయంగా ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చండీగఢ్లోని బ్రాంచీలో ఉద్యోగులు అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు....
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభన యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ఇరాన్ సమీపంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించడం, మరోవైపు ఇరాన్ అంతర్గతంగా నిరసనలతో అట్టుడుకుతుండటంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ...
దేశంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23న జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. బంగారం...