దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 136, గుజరాత్లో 129,...
జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో కోర్టు కథాంశంతో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్...
హైదరాబాద్లోని మియాపూర్ ఆర్టీసీ-1 డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రతి శని, ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్ రావు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా భక్తులు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం...
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా మంగళవారం ఉదయం నుంచి వర్షం కొనసాగుతోంది. ఈ భారీ వర్షాల కారణంగా...
హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో 2025–26 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నట్లు వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించిన...
ఆంధ్రప్రదేశ్లో అమరావతిపై టీవీ ఛానల్లలో జర్నలిస్టు చేసిన వ్యాఖ్యల చుట్టూ వివాదం చెలరేగుతున్న వేళ, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరింత తీవ్ర వ్యాఖ్యలతో రగడ సృష్టించారు. అమరావతిలో నిరసనలు చేసిన మహిళలను ‘సంకర...
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోవడం వెనుక పథకం ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో...
లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఇప్పటివరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)గా వ్యవహరించిన వీరు, భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ)గా నియమితులయ్యారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన భారత...
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.176.35 కోట్ల నిధులను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతల్లో నిధులను మంజూరు చేసిన విషయం...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓటరు...