 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
															 
															 
																															హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. బండ్లగూడ ప్రాంతంలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 2.70 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు...
 
															 
															 
																															హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం కేటాయించడం తన బాధ్యతగా భావిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆయన సమక్షంలో సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్లో చేరడంతో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు....
 
															 
															 
																															సాధారణంగా కోర్టు కేసులు కుటుంబ కలహాలు, భూ వివాదాలు లేదా హత్య కేసులకు సంబంధించినవే ఉంటాయి. కానీ జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. గాజుల పండగకు పిలవలేదని ఒక మహిళ...
 
															 
															 
																															కార్ల వెనుక భాగంలో వేలాడే రంగురంగుల రిబ్బన్ను చాలామంది కేవలం అలంకరణ వస్తువుగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది వాస్తు మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యమున్న చిహ్నం. దీన్ని Tibetan Prayer Flag అని పిలుస్తారు....
 
															 
															 
																															బిగ్బాస్ 9 తెలుగు సీజన్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైల్డ్కార్డ్ ఎంట్రీగా వచ్చిన కంటెస్టెంట్ అయేషా జీనత్ హౌస్ నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా ఆమెను ట్రీట్మెంట్ కోసం బిగ్బాస్ హౌస్...
 
															 
															 
																															కాకినాడ జిల్లా తునిలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినిపై ఓ వృద్ధుడు అత్యాచార ప్రయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ ఘటనలో వాడెవడు స్థానిక టీడీపీ నేత తాటిక నారాయణరావుగా గుర్తించబడినట్లు...
 
															 
															 
																															కార్తీక మాసం ప్రారంభమవడంతో మాంసాహార మార్కెట్లో చలనం కనిపిస్తోంది. హిందూ ధర్మంలో పవిత్రమైన ఈ నెలలో భక్తులు ఉపవాసాలు, పూజలు చేస్తూ మాంసాహారం ముట్టకూడదనే నియమాన్ని పాటిస్తారు. దీని ఫలితంగా చికెన్, మటన్ వంటి ఉత్పత్తుల...
 
															 
															 
																															బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కరోజులోనే రూ.4,300 మేర తగ్గి భారీ ఊరటను ఇచ్చాయి. వరుసగా ఐదు రోజులుగా పసిడి ధరలు పడిపోతుండటంతో మార్కెట్లో చురుకుదనం పెరిగింది. దీపావళి తర్వాత గోవర్ధన పూజ...
 
															 
															 
																															బ్రిటన్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థులకు పెద్ద షాక్ ఎదురైంది. యూకే ప్రభుత్వం ప్రతి సంవత్సరం యూనివర్సిటీలకు ట్యూషన్ ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
 
															 
															 
																															అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన H-1B వీసా పై $100,000 ఫీ వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు USCIS (యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ...