సాయంత్రం టీ తాగడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చని వారు అంటున్నారు. ఇది జీర్ణక్రియ వ్యవస్థపై ప్రభావం...
వచ్చే నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ఇబ్రహీంపట్నం ఆర్టీఓ సుభాష్ చంద్రారెడ్డి దృష్టి సారించారు. ప్రతి సంవత్సరం మే 15 నాటికి స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టాలీవుడ్ పరిశ్రమ అభివృద్ధికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సినీ ప్రముఖులు ప్రభుత్వం పట్ల తగిన మర్యాద చూపడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల విడుదల...
భారత టెస్టు క్రికెట్ జట్టు కొత్త సారథిగా శుభ్మన్ గిల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖరారు చేసింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, గిల్ను కెప్టెన్గా నియమించాలని...
హైదరాబాద్, మే 24, 2025: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం మరియు హైదరాబాద్ నగర పరువును తీసినట్లు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.250...
మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర హోంశాఖ తీవ్ర చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఝార్ఖండ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో సీనియర్ మావోయిస్టు నేతలు పప్పు లోహరా, ప్రభాత్ గంఝూ హతమయ్యారు. పప్పు లోహరాపై రూ.10 లక్షలు,...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తక్షణం దిగిపోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత కేటీ రామారావు (కేటీఆర్) డిమాండ్ చేశారు. యంగ్ ఇండియా పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడినట్లు...
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఈ వార్త సినీ పరిశ్రమలో శోక సంద్రాన్ని నింపింది. ముకుల్ దేవ్ తెలుగు...
ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన ఓ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం విద్యార్థినిపై ఆమె సహ విద్యార్థులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఈ నెల 18న జరిగినట్లు తెలిసింది. ఈ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఝార్ఖండ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం కేసులో ఈ వారెంట్ జారీ కాగా, జూన్ 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోర్టు...