విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్ర కేసు విచారణ నాలుగో రోజున సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు అందినప్పటికీ, సిరాజ్ ఉర్ రెహమాన్ (29) తన మొదటి...
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఈ సారి అసాధారణంగా ముందుగానే ప్రవేశించాయి. రాష్ట్ర ఏర్పాటైన 2014 తర్వాత తొలిసారిగా ఇంత త్వరగా, అంటే మే నెలలోనే రుతుపవనాలు తెలంగాణను తాకినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. గత పదేళ్లలో...
భారత్-పాకిస్థాన్ మధ్య వివాదంలో చైనా పాత్ర గురించి అమెరికా ఇంటెలిజెన్స్ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పాకిస్థాన్ భారత్ను ఒక ఉనికిని పరిగణించే బెదిరింపుగా భావిస్తూ, దాని సైనిక ఆధునీకరణలో...
పాకిస్థాన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. గుజరాత్లోని భుజ్లో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ, “మీరు రోటీ తినండి, ప్రశాంతంగా జీవించండి. లేదంటే నా బుల్లెట్ సిద్ధంగా...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాన్సూన్ తొలిరోజైన సోమవారం రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. నెలంతా కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ముంబైలోని కొలబా ప్రాంతంలో 295...
వచ్చే వేసవిలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు ఇప్పటి నుంచే వేడెక్కాయి. పొత్తులు, ఎత్తుగడలతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దక్షిణ భారతదేశంలో కీలకమైన తమిళనాడులో ఈసారి తన సత్తా చాటాలని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ పాలనపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. రూ.430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్, ఢిల్లీ విమానాశ్రయం వంటి భారీ నిర్మాణాలు సాధారణ వర్షానికే దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు....
కుప్పం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్ మరియు మదర్ డెయిరీ ప్రతినిధులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కుప్పంలో శ్రీజ సంస్థ ద్వారా పశుగ్రాస ప్రాసెసింగ్...
సిరిసిల్లలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో ఉంచాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో...
అమరావతి (ఆంధ్రప్రదేశ్): జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ సినిమాల నేపథ్యంలో తలెత్తుతున్న రాజకీయ వివాదాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. పవన్ సినిమాలు విడుదల కాబోతున్నప్పుడల్లా కావాలని కొందరు రాజకీయ నేతలు...