ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం విద్యార్థులకు ఉంది. ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమంలో పాల్గొని, పరీక్షల గురించి, భవిష్యత్ లక్ష్యాల గురించి, ఏకాగ్రత పెంచుకోవడం గురించి మీ ప్రశ్నలను ప్రధానితో ప్రత్యక్షంగా...
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారుల విధానంపై హైకోర్టు నిరసన వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు...