ఆంధ్రప్రదేశ్ కేబినెట్ టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త అందించింది. కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. శాశ్వత భవనాలు...
రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలను ప్రకటించింది. ఈ ఉపకారవేతనాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రత్యేక గుర్తింపు పొందారు. దేశం మొత్తం మీద అత్యధికంగా 1,345 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 538...