తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం...
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 20 ఏళ్ల బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థినీ ఒక స్టార్టప్ ప్రారంభించింది. ఈ విద్యార్థిని చదువుతూనే ఈ స్టార్టప్ ను ప్రారంభించింది. ఈ విద్యార్థిని జపాన్ మరియు జర్మనీ టెక్నాలజీని...