విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కోసం ఒక కీలక ప్రకటన చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్. గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, సెప్టెంబర్ 1వ తేదీన ‘నైపుణ్యం పోర్టల్’ను అధికారికంగా...
హనుమకొండ జిల్లా నయీంనగర్ ప్రాంతంలో మరో విద్యార్థిని చదువులో ఒత్తిడిని తట్టుకోలేక అకాల మరణాన్ని వరించుకుంది. ఇంటర్ చదువుతున్న శివాని (16) అనే యువతి తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది....