కర్నూలు జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తులకు చెందిన విజయలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ తన కలలను నెరవేర్చిన యువతి. ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ అధికారి స్థానానికి...
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు స్కూల్లలోనే ఆధార్ సేవ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రత్యేకంగా ఆధార్ సెంటర్కి...