సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించడానికి స్థానం ఆధునీకరణ పనులను వేగవంతం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ పథకంలో భాగంగా సుమారు ₹715...
విజయవాడ–చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్కు నరసాపురం వరకూ పొడిగింపు లభించింది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త రూట్పై రైలు ప్రయాణం మొదలుకావటంతో నరసాపురం, కోనసీమ, పశ్చిమ గోదావరి ప్రాంత ప్రజల్లో భారీ ఆనందం...