మూసీ నది పునరుద్ధరణ అనే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గుజరాత్లోని సబర్మతి, గంగా, యమునా నదుల పునరుద్ధరణ ప్రాజెక్టులను...
హైదరాబాద్ ఐటీ కారిడార్లోని దుర్గం చెరువును అక్రమ ఆక్రమణల నుంచి విముక్తం చేయటానికి HYDRA అధికారులు పెద్ద చర్యలు తీసుకున్నారు. మాధాపూర్ ఇనార్బిట్ మాల్ వైపు సుమారు 5 ఎకరాల భూమి ఆక్రమణను తొలగించి, అక్కడ...