ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తే బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలోని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సదులో...
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హిల్ట్ పాలసీ చర్చనీయాంశమైంది. హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ పాలసీని ప్రవేశపెట్టింది. పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించడంపై దృష్టి ఉంది. ఈ పరిశ్రమలను తరలించడం వల్ల నగరంలోని...