దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF–2026) సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టులో భాగస్వామ్యం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక పెద్ద పెట్టుబడి వస్తోంది. ప్రపంచంలోని ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఆర్ఎంజెడ్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టబోతోంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక...