ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు వాణిజ్య బ్యాంకుల్లోనే ఉన్న యూపీఐ సేవలు ఇప్పుడు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రయోగాత్మకంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సేవలు మొదలైనాయి....
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు కొత్త దిశలో పయనిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పీఎంశ్రీ పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. ఈ పాఠశాలల్లో మంచి భవనాలు, ఆధునిక బోధనా పద్ధతులు...