ఆంధ్రప్రదేశ్లోని రైతులకు సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. వ్యవసాయదారుల్లో భూసంబంధిత ఇబ్బందులు తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సంక్రాంతి నాటికి రైతుల చేతుల్లోకి...
ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త అందింది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను అధికారికంగా విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు...