ఏపీ ప్రభుత్వం పాడి రైతుల కోసం కొత్త ఆర్థిక భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. పశు బీమా పథకం ద్వారా పశువులు, మేకలు, గొర్రెలు, పందులకు బీమా కవరేజీ కల్పించనున్నారు. అనారోగ్యం లేదా ప్రమాద కారణంగా పశువులు...
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. రాష్ట్రంలోని ఆప్కో (Andhra Pradesh State Handloom Weavers Co-operative Society) ద్వారా చేనేత సహకార సంఘాల అకౌంట్లలో రూ....