ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక పెద్ద పెట్టుబడి వస్తోంది. ప్రపంచంలోని ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఆర్ఎంజెడ్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టబోతోంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక...
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవడం భక్తులకు జీవితకాల అదృష్టంగా భావిస్తారు. అలాంటి పవిత్ర అవకాశాన్ని మరింత మందికి అందుబాటులోకి తెచ్చే దిశగా, తిరుపతిని ఒక ప్రధాన వివాహ కేంద్రంగా అభివృద్ధి...