తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో కాసుల కోసం కక్కుర్తి...
తిరుమల కల్తీ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఘాటుగా స్పందిస్తున్నారు. పవిత్రమైన లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు లభ్యం కావటం పట్ల...