రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమైంది. వరంగల్ జిల్లాలోని మమునూరు విమనాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. వీలైనంత...
ములుగు జిల్లాలో మేడారం అడవుల్లో ఆగస్టు 31న టోర్నడో తరహా గాలి దుమారం చెలరేగి 60 వేల చెట్లు కూలిపోయిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. భారీ వృక్షాలు వేర్లతో సహా...