రోజు రోజుకూ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా.. నేరస్థుల ఆగడాలు మాత్రం తగడ్డం లేదు. మరీ ముఖ్యంగా గంజాయి సాగు, అక్రమ రవాణా విషయంలో పోలీసుల తనిఖీలు, సోదాలు, దాడులను...
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విస్తరిస్తోంది.. ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఒక వైపు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు జరుగుతుండగా.. ఇంకోవైపు మెట్రో రైలు ప్రాజెక్టుపై అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో...