విశాఖపట్నం నగరంలో కొత్త నియమాలు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ...
విశాఖపట్నంలో కొత్త హోటల్ని ఏర్పాటు చేయడానికి మరొక సంస్థ ముందుకొచ్చింది. వరుణ్గ్రూప్ నగరంలో రూ.500 కోట్లతో హోటల్ నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను వరుణ్ గ్రూప్ ఛైర్మన్ ప్రభు కిషోర్ చేశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న...