నేపాల్లో జరిగిన ఒక కచేరీలో పాకిస్థాన్ హిప్-హాప్ రాపర్ తల్హా అంజుమ్ అనుకోకుండా సంచలనానికి కారణమయ్యాడు. కచేరీకి వచ్చిన ఒక భారతీయ అభిమాని ఆయనకు భారత జాతీయ పతాకాన్ని అందించగా, తల్హా దానిని అత్యంత గౌరవంగా...
చేవెళ్ల సమీపంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన బస్సు ప్రమాదం మరువక ముందే, అదే తాండూర్ రూట్లో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని కరణ్కోట్ మండల పరిధిలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ...