దసరా పండుగ సమయంలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటూ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి హుండీకి ఆదాయం కూడా భారీగా వచ్చింది. 15...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక పోతే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడి చేతికి వేసుకున్న బ్రాస్లెట్ అక్కడికి వచ్చిన అందరినీ ఆకట్టుకుంది....