దసరా పండుగ సమయంలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటూ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి హుండీకి ఆదాయం కూడా భారీగా వచ్చింది. 15...
రికార్డ్ బ్రేక్ ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం, విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి.. అమ్మవారిని దర్శించుకునేందుకు చివరి రెండు రోజులు భక్తులు భారీగా తరలివచ్చారు. దుర్గమ్మ దర్శనానికి శుక్రవారం రోజు మాత్రం...