ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఎకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అయితే ఆలయంలోని సంకుచిత మార్గాల్లో అకస్మాత్తుగా రద్దీ...
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి తరలివచ్చారు. అయితే భారీగా గుమికూడిన భక్తుల కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుని 10మంది ప్రాణాలు కోల్పోయారు....