ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్లో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్కు సాంకేతికంగా సహకారం...
మెక్డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరు మరణించగా, పలువురు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మెక్డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్ తిన్న ఒకరు ఈ.కోలి బ్యాక్టీరియా వల్ల మరణించారని, పది మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని...