ప్రతిఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు – CM Chandrababu On TTD Declaration CM Chandrababu Naidu On TTD Declaration: శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతిఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలని,భక్తుల మనోభావాలు,...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమల...