తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్ర నగరంలోని ప్రధాన వీధులకు శ్రీవారి అనన్య భక్తుల పేర్లు పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమోదం...
తిరుపతి నగరం భారీగా విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రస్తుతం 30 చ.కి.మీ. పరిధిలో ఉన్న తిరుపతి, గ్రేటర్ సిటీగా మారడానికి 300 చ.కి.మీ.లకు పెంచే ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియలో...