తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మనం తినే నెయ్యి, నూనెల వినియోగంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా మార్కెట్లో...
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వివాదం ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే...