ఒకవైపు తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే సమయంలో సుప్రీం కోర్టు సైతం ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వడంతో...
తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా...