తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఐదుగురు సభ్యులతో కూడిన టీం.. వీరిలో CBI...
ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డూ వివాదం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇప్పటికే ఒకసారి విచారణ జరిపిన ఈ న్యాయస్థానం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కల్తీ జరిగిందా లేదా నిర్ధారించకుండా ఒక...