ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ...
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో కాసుల కోసం కక్కుర్తి...