కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మకరవిళక్కు సీజన్ ప్రారంభం కావడంతో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా తరలివస్తున్నారు. దీంతో సన్నిధానం, పంబ,...
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఎకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అయితే ఆలయంలోని సంకుచిత మార్గాల్లో అకస్మాత్తుగా రద్దీ...