Agriculture10 hours ago
తెలంగాణ సన్న వడ్ల రైతులకు శుభవార్త: రూ. 514 కోట్ల బోనస్ విడుదల!
తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు రేవంత్ సర్కార్ మరోసారి అండగా నిలిచింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు ప్రకటించిన రూ. 500 బోనస్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం...