తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతీ వర్గ ప్రగతిని లక్ష్యంగా చేసుకొని సంక్షేమ చర్యలను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఉన్నత ఉద్యోగాలపై దృష్టి పెట్టిన యువతకు విద్యా, ఆర్థిక రంగాల్లో బలమైన చేయూత అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను...
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.260 కోట్లు 45 లక్షల...