మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మూసీ నివాసితులను హైడ్రా తరలించడంలేదని పేర్కొన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడంలేదని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని...
తెలంగాణ నెక్స్ట్ సీఎం బీసీ వ్యక్తే : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల రిజర్వేషన్ కు సంబంధించి బీజేపీ.బీఆర్ఎస్ లు ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం కల్పించేందుకు...