ఈరోజుల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ చిన్న పని కావాలాన్న లంచం ఇవ్వాల్సిందే. టేబుల్ కింద చేయి పెట్టనిదే కొందరు అధికారులు ఏ పని చేయరు. ఔనన్నా.. కాదన్నా.. ఇది జగమెరిగిన సత్యం. ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ...
రూ.6.66 కోట్లతో అమ్మవారి ముస్తాబు రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఏ మండపం చూసినా వివిధ రకాలుగా అమ్మవార్లను అలంకరిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల...