తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన అంశం హాట్ టాఫిక్గా మారింది. దీని చుట్టే ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం...
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో కాసుల కోసం కక్కుర్తి...