తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు మరోసారి వేడెక్కింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు వెళ్లిన ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించడంలో జాప్యం జరగడంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే కారణంగా...
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం త్వరలో కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతోంది. ఎల్లుండి (శుక్రవారం) కొత్త మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ టీమిండియా...