తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకంగా అడుగులు వేస్తోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్తో కేటీఆర్, హరీశ్ రావు కలిసి మైదానంలోకి దిగారు. డివిజన్ల వారీగా సమావేశాలు, క్యాడర్ను...
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఎంఐఎం, టీజేఎస్, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు ఉండగా.. ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలానే ఉన్నాయి. కాగా.. ఇప్పుడు మరో...