కూతురి ఇంటి ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ కన్న బిడ్డ మోసం చేసిందని ఆరోపిస్తూ, పదిమందితో కలిసి నిరసన చేపట్టారు. అసలు ఏం జరిగిందో ఆరా తీస్తే, విషయము స్పష్టమైంది. వారి ఆందోళనకు కారణం...
జిల్లాలోని పాఠశాలలు, విద్యావ్యవస్థను గాడినపెట్టాల్సిన డీఈవో (విద్యాధికారి) గాడి తప్పారు. ఆయన భార్య ఉండగానే మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య, ఆ మహిళతో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా...