శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి తరలివచ్చారు. అయితే భారీగా గుమికూడిన భక్తుల కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుని 10మంది ప్రాణాలు కోల్పోయారు....
శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. అందరూ చూస్తుండగానే, యువకుడు రైలుకు కిందకు దూకడానికి ప్రయత్నించగా, అతడిని తోటి ప్రయాణికులు కాపాడారు. కానీ మళ్లీ రెండోసారి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం 7...