బంగ్లాదేశ్ జట్టుతో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు రిషబ్ పంత్, శుభమన్ గిల్ సెంచరీలు బాదేశారు. మ్యాచ్లో మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 33తో బ్యాటింగ్...
చెన్నై టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత క్రికెట్ జట్టు పూర్తిగా పట్టు బిగించింది. భారత్ చేసిన 376 పరుగులకు సమాధానంగా బంగ్లాదేశ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు...