విజయవాడలో ఓ యువతి సైబర్ నేరానికి బలైయ్యింది. ఆమె అమాయకంగా సైబర్ నేరగాళ్లకు భారీ మొత్తంలో డబ్బులను కోల్పోయింది. గాయత్రినగర్కు చెందిన ఈ యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శుక్రవారం తల్లిదండ్రులను కలిసేందుకు విజయవాడ...
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విభేదాలు రావటంతో కొన్నాళ్లకు విడిపోయారు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయినా మాజీ భర్తను మరిచిపోలేదు. అతడితో కలిసి మోసాలకు తెరలేపింది....