News18 hours ago
చేవెళ్ల బస్సు ప్రమాదంపై హెచ్ఆర్సీ దృష్టి — డిసెంబర్ 15లోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు
చేవెళ్ల బస్సు ప్రమాదం తెలంగాణ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లాలోని మీర్జాగూడ గేట్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 25 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రిలో...