పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మైనర్ బాలికకు మద్యం తాగించి బలాత్కారం చేయడం స్థానికంగా సంచలనం రేపింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం...
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. రోజా యూట్యూబ్ ఛానెల్ ద్వారా పోల్ నిర్వహించారంటూ.. కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాలన...