కదులుతున్న అంబులెన్స్లో కిడ్నాప్ చేసి బాలికపై గ్యాంగ్రేప్ జరిగిన ఘోర ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లో కదులుతున్న అంబులెన్స్లో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికను కిడ్నాప్ చేసి అంబులెన్స్లోకి తీసుకెళ్లి, కదులుతుండగానే...
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి కూటమి సర్కారు వైఫల్యంపై వైసీపీ విమర్శలు చేస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్...