వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలు ఏమైనా చేస్తారేమో అని రక్షణ కోసం పోలీసుల దగ్గరకు వెళ్లారు. కానీ వాళ్లకి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. శుభమా అని పెళ్లి చేసుకొని...
అన్నమయ్య జిల్లా ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి అదృశ్యం విషాదాకరమైంది. ఆమె కిడ్నాప్ చేసిన వ్యక్తి చేతిలో హత్యకు గురైంది. పది రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోగా.. తాజాగా ఆమె మృతి...